Saturday, May 4, 2024

కనిగిరిలో కొండ చిలువ కలకలం

ప్రకాశం : కనిగిరిలోని రాజీవ్ నగర్ కాలనీలో కొండచిలువ కలకలం సృష్టించింది. కాలనీలోని ఓ ఇంట్లో దూరిన కొండ చలువ నాలుగు కోడి పిల్లలను మింగి.. కదలలేక అక్కడే ఉండిపోయింది. కొండచిలువను చూసి రాజీవ్ నగర్ కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో అధికారులు కొండ చిలువను పట్టుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement