Tuesday, May 7, 2024

Photo story: భూమి, ఆకాశం క‌లిశాయా.. ఒడిశాలో ఏమిటీ వింత‌!

భారత రాష్ట్రపతి పురస్కార గ్రహీత.. సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ గోపాల్ పూర్ బీచ్ ఫొటోను తన ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఒడిశాలోని గోపాల్ బీచ్‌ తీరంలో నెల‌కొన్న ప‌రిస్థితులు.. సుంద‌రంగా ఉన్న తీరం ఫొటోను షేర్ చేశారు. చాలా కాలం తర్వాత గోపాల్‌పూర్ బీచ్‌లో ఆహ్లాదంగా ఉంది. ప్ర‌కృతిని ఇంత అందంగా చూడ‌టం సంతోషంగా ఉంది. అని ప‌ట్నాయ‌క్ సంతోషం వ్య‌క్తం చేశారు. ఇప్పుడా ఫొటో సోష‌ల్ మీడియాలో అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది

Advertisement

తాజా వార్తలు

Advertisement