Saturday, April 27, 2024

Breaking: భారత్ లో కొత్త వేరియంట్ కలకలం

భారత్ లో కొత్త వేరియంట్ కలకలం చోటుచేసుకుంది. అయితే కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ముంబైలో ఒమిక్రాన్ వేరియంట్ ఎక్స్ఈ తొలి కేసు నమోదైంది. తొలి కేసు నమోదు కావడంతోనే కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైనట్లు తెలిపింది. యూకేలో జనవరి 19న తొలి కేసు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement