Thursday, May 16, 2024

Breaking: జార్ఖండ్ లో భారీ ఎన్ కౌంట‌ర్… ఐదుగురు మావోయిస్టులు మృతి

జార్ఖండ్ రాష్ట్రంలోని చిత్ర జిల్లాలో భారీ ఎన్ కౌంట‌ర్ జ‌రిగింది. పోలీసులు – మావోయిస్టుల‌కు మ‌ధ్య జ‌రిగిన కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. అనంతరం ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో రెండు AK47 గన్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో మావోయిస్టు అగ్ర‌నేత ఉన్నట్లు తెలుస్తోంది. చనిపోయిన ఇద్దరు మావోయిస్టులపై రూ.25లక్షల రివార్డు ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement