Saturday, April 27, 2024

కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కేఏ పాల్ భేటీ

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నిన్న రాత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణ పరిస్థితులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా తెలంగాణలో క్షీణిస్తున్న శాంతి భద్రతలపై సుదీర్ఘ చర్చ జ‌రిగింది. తనపై టిఆర్ఎస్ ప్రేరేపిత గుండాలు జరిపిన దాడి నేపథ్యంలో తనకు జడ్ ప్లస్ సెక్యూరిటీ కేటాయించాల్సిందిగా కే ఏ పాల్ కోరారు. అదేవిధంగా కేసీఆర్ అవినీతి ఆరోపణలపై విచారణ జరపాలని కే ఏ పాల్ విజ్ఞ‌ప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement