Wednesday, May 8, 2024

Breaking: బలపరీక్షలో నెగ్గిన ఏక్ నాథ్ షిండే

మహారాష్ట్రలో సీఎం ఏక్ నాథ్ షిండే బలపరీక్ష కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. ఈసందర్భంగా ఏక్ నాథ్ షిండే బలపరీక్షలో నెగ్గారు. షిండే సర్కారుకు 164 మంది ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. దీంతో ఏక్ నాథ్ షిండే సర్కార్ బలపరీక్షలో నెగ్గింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement