Friday, April 26, 2024

అల్లూరి సీతారామరాజుకు మంత్రి తలసాని నివాళులు

మన్యం వీరుడు, స్వాతంత్ర్య పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు 125వ‌ జయంతి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సందర్భంగా ట్యాంక్ బండ్ పై ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement