Sunday, May 19, 2024

HYD: కేసినో వ్యవహారంలో ఈడీ దూకుడు

ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసినో వ్యవహారంలో దూకుడు పెంచింది. హైదరాబాద్ లో 10చోట్ల ఈడీ తనిఖీలు కొనసాగుతున్నాయి. 20మంది ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కేసినో వ్యవహారంలో గత మూడు రోజులుగా ఈడీ సోదాలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement