పంజాబ్లోని భటిండా సమీపంలో భూకంపం సంభవించింది. శుక్రవారం ఉదయం 4.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. బటిండాకు 231 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. భూ అంతర్భాగంలో 92 కిలోమీటర్ల లోతులో భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయని పేర్కొంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement