Saturday, April 27, 2024

Breaking: తెలంగాణ గ్రూప్-1లో ఉర్దూ పరీక్షపై వివాదం

తెలంగాణ గ్రూప్ -1లో ఉర్దూ పరీక్షపై వివాదం చెలరేగింది. తొలిసారి గ్రూప్-1లో ఉర్దూ మీడియంలో రాసుకునే అవకాశాన్ని సర్కార్ కల్పించింది. గతంలో ఉన్న జీవోను సవరిస్తూ ప్రభుత్వం ఉర్దూను చేర్చింది. గతంలో గ్రూప్-4, గ్రూప్ -2 బి క్లరికల్ పోస్టులకు మాత్రమే ఉర్దూలో పరీక్ష రాసేందుకు అనుమతి ఉండేది. గ్రూప్ -1 పరీక్షలో ఉర్దూ చేర్చడంపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement