Sunday, April 28, 2024

ప్ర‌ధాని మోడీతో సీఎం జ‌గ‌న్ భేటీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం జ‌గన్ సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఆయన ప్రధానితో చర్చించనున్నారు. ప్రధానితో సమావేశం అనంతరం సీఎం జగన్ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ కానున్నారు. అలాగే రేపు ఉదయం సీఎం జగన్ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని క‌లిసి ప‌లు అంశాల‌పై చ‌ర్చించ‌నున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement