Monday, May 6, 2024

Breaking – ఎంజీఎం ఆస్ప‌త్రిలో క‌రోనా – 69మంది వైద్యుల‌కి పాజిటీవ్

క‌రోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఈ ధాటికి ప్ర‌పంచ దేశాల‌న్నీ చిగురుటాకుల్లా వ‌ణుకుతున్నాయి. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా క‌రోనా బారిన ప‌డేవారి సంఖ్య ఎక్కువ‌వుతోంది. కాగా వ‌రంగ‌ల్ ఎంజీఎం ఆస్ప‌త్రిలో క‌రోనా క‌ల‌క‌లం రేగింది. 69మంది వైద్య సిబ్బందికి క‌రోనా పాజిటీవ్ గా నిర్థార‌ణ అయింది. ఆస్ప‌త్రి సూప‌రింటెండెంట్ శ్రీనివాస‌రావు స‌హా ప‌లువురు వైద్యులకి క‌రోనా సోకింది. దాంతో హాస్ప‌ట‌ల్ లో వైద్యులు లేక రోగులు ఇబ్బందుల‌కు గురి అవుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement