Monday, May 6, 2024

Breaking : పిన్నెల్లికి ద‌క్క‌ని మంత్రి ప‌ద‌వి – బైక్ త‌గుల‌బెట్టిన వైసీపీ శ్రేణులు

ప‌ల్నాడు : మాచ‌ర్ల‌లో పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి అనుచ‌రులు నిర‌స‌న చేప‌ట్టారు. ఈ మేర‌కు వైసీపీ శ్రేణులు భ‌గ్గుమ‌న్నారు. ఈ మేర‌కు ఆందోళ‌న బాట ప‌ట్టారు పిన్నెల్లి అనుచ‌రులు.రోడ్ల‌పై ఆందోళ‌న‌, వాహ‌నాలు ధ్వంసం చేశారు. రింగ్ రోడ్డు సెంట‌ర్ లో బైక్ ని త‌గ్గ‌ల‌బెట్టి ఆందోళ‌న చేప‌ట్టారు. పార్టీ కార్య‌క‌ర్త‌లు భారీగా రోడ్ల‌పైకి వ‌చ్చారు. పిన్నెల్లికి మంత్రి ప‌ద‌వి ద‌క్క‌క‌పోవ‌డంపై అసంతృప్తిని వెల్ల‌గ‌క్కారు వైసీపీ శ్రేణులు. దాంతో రోడ్ల‌పై ట్రాఫిక్ స్తంభించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement