Thursday, May 16, 2024

Breaking : ర‌క్త‌పు మ‌డుగులో జ‌వాన్ – ద‌ర్యాప్తు చేస్తోన్న పోలీసులు

ఢిల్లీ : చాణక్య‌పురి ద‌గ్గ‌ర ర‌క్త‌పు మ‌డుగులో జవాన్ క‌నిపించారు. నెహ్రూ ప్లానెటోరియంలో విధుల్లో ఉన్నాడు ఆ జ‌వాన్. కాగా ఆ జ‌వాన్ క‌ర్నాట‌క‌కు చెందిన యోగేంద్ర‌రెడ్డిగా గుర్తించారు. కాల్పులు జ‌రిపారా లేదా ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడా అనే కోణంలో ద‌ర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement