Monday, May 6, 2024

Breaking : మూడు రాజ‌ధానుల‌పై హైకోర్టు తుది తీర్పు – రాజ‌ధాని రైతుల‌కు ప్లాట్లు ఇవ్వాల‌ని ఆదేశం

మూడు రాజ‌ధానుల‌పై హైకోర్టు తుది తీర్పు ఇవ్వ‌నుంది. ప్ర‌భుత్వానికి శాస‌నాధికారం లేద‌ని ధ‌ర్మాస‌నం చెప్పింది. CRDAచ‌ట్టం ప్ర‌కారం రాష్ట్ర ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించాల‌ని తెలిపింది. ఈ మేర‌కు ఆరు నెల‌ల్లో రాజ‌ధాని ప్లాన్ ని పూర్తి చేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది. రాజ‌ధాని రైతుల‌కు మూడు నెల‌ల్లో ప్లాట్లు ఇవ్వాల‌ని ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement