Sunday, April 28, 2024

డీసీఎం ఢీకొని ఒక‌రు మృతి

షాబాద్ ద‌గ్గ‌ర జ‌రిగిన‌ రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా ప‌రిధిలోని షాబాద్ మండల పరిధిలోని సీతారాంపురం గేటు వద్ద ఈ ప్ర‌మాదం జ‌రిగింది. గ్రామానికి చెందిన విట్టల్ రెడ్డి రోడ్డు దాటుతుండగా షాద్ న‌గర్ నుంచి చేవెళ్ల కు వెళ్తున్న డీసీఎం రోడ్డు దాటుతున్న విట్టల్ రెడ్డిని ఢీ కొట్టింది. దీంతో అక్కడికక్కడే విట్టల్ రెడ్డి మృతి చెందాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement