Sunday, May 19, 2024

Breaking : విశాఖ‌లో ‘గంటా’ అధ్య‌క్ష‌త‌న కాపు నేత‌ల ర‌హ‌స్య మీటింగ్

కాపు నేత‌ల‌తో గంటా శ్రీనివాస‌రావు స‌మావేశ‌మ‌య్యారు. విశాఖ‌ప‌ట్నంలోని ఓ ప్రైవేట్ హోట‌ల్ లో కాపు నేత‌లు స‌మావేశ‌మ‌య్యారు. ఈ స‌మావేశానికి త‌మిళ‌నాడు మాజీ సీఎస్ రామ్మోహ‌న్ రావుతో స‌హా మాజీ డీజీపీ సాంబ‌శివ‌రావు, జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌, బోండా ఉమ,మాజీ మంత్రి వ‌ట్టి వ‌సంత్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ఎన్నిక‌ల్లో కాపు సామాజిక వ‌ర్గాన్ని సంఘ‌టొతం చేయ‌డం,నిర్ణ‌యాత్మ‌క‌శ‌క్తిగా ఎదిగేందుకు వ్యూహాల‌పై చ‌ర్చించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement