Monday, May 13, 2024

8ఏళ్లలో 8రెట్లు పెరిగిన బయో ఎకానమీ : ప్రధాని మోదీ

భారత్ బయో ఎకానమీ గత 8 ఏళ్లలో 8 రెట్లు పెరిగిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రెండు రోజుల బయోటెక్ స్టార్టప్ ఎక్స్‌పో 2022ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్ ఇందుకు వేదికైంది. ‘బయోటెక్ స్టార్టప్ ఇన్నోవేషన్: టువర్డ్స్ ఆత్మనిర్భర్ భారత్’ అనే థీమ్‌‌తో ఈ ఎక్స్‌పో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. 10 బిలియన్ డాలర్ల నుంచి 80 బిలియన్ డాలర్లకు చేరిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement