Wednesday, July 24, 2024

TS : ఓటు హ‌క్కును వినియోగించుకున్న జూ. ఎన్టీఆర్‌

తెలంగాణలో ఓటు హక్కును టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ త‌న కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి వినియోగించుకున్నారు. ఉద‌యం త‌న ఓటు హ‌క్కును వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్నారు.

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఓబుల్‌రెడ్డి స్కూల్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. ఎన్టీఆర్‌తో పాటు ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతి, తల్లి షాలిని వచ్చారు. క్యూలో నిల్చొని ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement