Tuesday, July 23, 2024

RR : ఓటు వేసిన క‌లెక్ట‌ర్

మేడ్చల్ ప్ర‌తినిధి, మే 13(ప్ర‌భ‌న్యూస్‌): మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్, ఆర్.వో గౌతం పొట్రు సోమవారం ఉదయం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. శామీర్ పేట మండలం ఆంతాయపల్లి లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని పోలింగ్ బూత్ లో కలెక్టర్ తన ఓటు వేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement