Saturday, April 27, 2024

Breaking: కారును ఢీకొట్టిన లారీ.. నలుగురు దుర్మరణం..

కారును లారీ ఢీకొట్టడంతో నలుగురు దుర్మరణం చెందిన విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని వైరా మండలం స్టేజీ పినపాకలో ఈ విషాధ ఘటన జరిగింది. కారును లారీ ఢీకొట్టడంతో నలుగురు మృతిచెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement