Wednesday, May 8, 2024

దేశంలో కొత్తగా 7171 కరోనా కేసులు నమోదు

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిన్నటి రోజున పెరిగిన కరోనా కేసులు…ఈరోజు కాస్త తగ్గుముఖం పట్టాయి.. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 7,171 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,49,32,344 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 51,314 కు చేరింది.

ఇక దేశంలో కరోనా పాజిటివిటి రేటు 87.06 శాతంగా ఉంది.ఇక దేశంలో 21 మంది చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 5,31,468 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 11047 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశవ్యా ప్తంగా రికవరీల సంఖ్య 4,43,23,045కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement