Wednesday, May 8, 2024

ఇండియాలో కొత్త‌గా 324క‌రోనా కేసులు

గ‌డిచిన 24గంట‌ల్లో దేశంలో 324కొత్త క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,87,979 కు చేరింది. దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 2,791 కు చేరింది. కాగా కరోనా పాజిటివిటి రేటు 98.06 శాతంగా ఉంది. కాగా ఎటువంటి మ‌ర‌ణాలు చోటు చేసుకోలేదు. దీంతో మృతుల సంఖ్య 5,30,775 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 219 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా రికవరీల సంఖ్య 4,41,54,254 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2,20,64,22,209 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 9991 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

Advertisement

తాజా వార్తలు

Advertisement