Monday, April 29, 2024

Breaking : మంగంపేటలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి..

అన్నమయ్య జిల్లా మంగంపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు బస్సు, కారు, స్కూటర్‌ ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement