Thursday, May 2, 2024

World Cup : ఇవాళ భార‌త్‌తో లంక ఢీ

వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఇవాళ భార‌త్ శ్రీ‌లంక‌తో త‌ల‌పడ‌నుంది. ఈ మ్యాచ్‌లో ఇండియా టీం రోహిత్ శర్మ(కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్‌కీప‌ర్‌), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లు ఆడ‌నున్నారు.

ఈ మ్యాచ్ ముంబై లోని వంకాడే స్టేడియంలో జరగనుంది. ఇప్పటిలాగే ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ప్రారంభమవుతుంది.ఈ మ్యాచ్లో గెలిస్తే టీమిండియా నేరుగా సెమీ ఫైనల్ కు వెళ్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement