Thursday, May 16, 2024

రెండో టీ 20 షురూ.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భార‌త్

ధర్మశాల వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. లక్నోలో జరిగిన తొలి గేమ్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ 62 పరుగుల తేడాతో ఘ‌న‌ విజయం సాధించి, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, మరియు సూర్యకుమార్ యాదవ్‌లు లేనప్పటికీ.. భారత్ 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.. బౌలింగ్ లైనప్ లో కూడా ధీటుగా నిలిచాన భారతదేశం 20 ఓవర్లలో 137/6కి లంకలను పరిమితం చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement