Saturday, April 27, 2024

ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌కు భారత్‌ ఆతిథ్యం

బాక్సింగ్‌కు మరో మైలు రాయిగా నిలిచిన సమయాన మహిళల ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌కు ఆతిథ్య దేశంగా భారత్‌ ఎంపికైంది. దేశ రాజధానిలో జరిగిన విలేకరుల సమావేశంలో అంతర్జాతీయ బాక్సింగ్‌ అసోసియేషన్‌ , బాక్సింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా మధ్య ఎంఓయూ కుదిరింది. ఈ కార్యక్రమంలో ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ కూడా పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement