Monday, April 29, 2024

స్టాల్స్ ని ప‌రిశీలించిన – డిప్యూటీ సీఎం రాజ‌న్న దొర

పార్వతీపురం మన్యం : సాలూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో వై ఎస్ ఆర్ రైతు భరోసా జిల్లా స్థాయి కార్యక్రమం జ‌రిగింది. కాగా ఈ కార్య‌క్ర‌మం అనంత‌రం అక్క‌డ ఉన్న స్టాల్స్ ని పరిశీలించారు డిప్యూటీ ముఖ్యమంత్రి రాజన్నదొర..ఆయ‌న‌తో పాటు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, శాసనసభ్యులు పుష్పశ్రీవాణి కూడా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement