Friday, April 26, 2024

విశాఖపట్నం – విజయవాడ బుల్లెట్ రైలు..

విశాఖపట్నం-హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ ప్రతిపాదనను ఆమోదించాలని ఎంపీ సత్యవతి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్ వెళ్లే రైళ్లలో నిత్యం ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటోందని ఆమె చెప్పారు.

విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు బుల్లెట్ రైలు ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించడమే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలను మెరుగుపరుస్తుందని అన్నారు. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు కంటే విశాఖపట్నం నుంచి హైదరాబాద్ బుల్లెట్ రైలు మరింత మెరుగ్గా ఉంటుందని సత్యవతి తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement