Sunday, May 12, 2024

ఇన్‌ఫార్మర్ నెపంతో ఉపసర్పంచ్ ను చంపిన మావోయిస్టులు

తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఇన్‌ఫార్మర్ నెపంతో కుర్ణపల్లి ఉప సర్పంచ్ ను మావోయిస్టులు హత్యకు పాల్పడ్డారు. ఇంట్లో నిద్రిస్తున్న ఉప సర్పంచు రాములును ఊరు బయటకు తీసుకెళ్లి హత్య చేశారు. ఇన్‌ఫార్మర్ గా ఉన్నాడనే నెపంతోనే మావోయిస్టులు రాములును చంపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement