Friday, April 26, 2024

పదో తరగతి ఫీజు చెల్లింపు గడువు నవంబర్‌ 11 వరకు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: పదో తరగతి వార్షిక పరీక్ష ఫీజు చెల్లించే తేదీలను విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. వచ్చే నెల 15వ తేదీ వరకు ఎలాంటి అపరాధరుసుము లేకుండా చెల్లించేందుకు అవకాశం కల్పించారు. 50 రూపాయల లేట్‌ ఫీజుతో నవంబర్‌ 30 వరకు, 200 అపరాధ రుసుముతో డిసెంబర్‌ 15 వరకు, రూ.500తో డిసెంబర్‌ 29 వరకు అవకాశం కల్పించారు. రెగ్యులర్‌ విద్యార్థులకు పరీక్ష ఫీజు రూ.125గా నిర్ణయించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement