Tuesday, May 14, 2024

తెలంగాణ స్టేట్ నిజాం పాల‌న‌లోనే కొన‌సాగింది.. గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై

తెలంగాణ స్టేట్ నిజాం పాల‌న‌లోనే కొన‌సాగింద‌ని రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర రాజ‌న్ అన్నారు. ఆమె మాట్లాడుతూ… నిజాంకు వ్య‌తిరేకంగా ఎంద‌రో వీరులు పోరాటం చేశార‌న్నారు. బైరాన్ ప‌ల్లి వీరుల త్యాగాలు, పోరాటాలు గుర్తించ‌డం లేద‌న్నారు. వాళ్లు చేసిన పోరాటాల వ‌ల్లే తెలంగాణ సిద్ధించింద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement