Wednesday, May 15, 2024

రాష్ట్రాన్ని అప్పుల‌పాలు చేస్తోన్న జ‌గ‌న్ – టిడిపి నాయ‌కులు

ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని, ఇప్పటికే 7 లక్షల కోట్లు అప్పు చేశారని, ప్రజలకు అవగాహన కల్పిస్తూ కడప ఎన్టీఆర్ సర్కిల్ నుండి ఏడు రోడ్ల కూడలి వరకు బిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కడప పార్లమెంట్ అధ్యక్షుడు లింగారెడ్డి , ఎమ్మెల్సీలు బీటెక్ రవి ,శివనాథ్ రెడ్డి ,జమ్మలమడుగు ఇంచార్జ్ రెడ్డి ,కడప తెలుగుదేశం నాయకులు గోవర్ధన్ రెడ్డి ,హరిప్రసాద్ ,పిరయ్య ,అమీర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement