Monday, April 29, 2024

విద్యుత్ షాక్ తో రైతు మృతి

ప్ర‌మాద‌వ‌శాత్తు విద్యుత్ షాక్ తో రైతు మృతి చెందాడు. ఈ సంఘ‌ట‌న కర్నూలు జిల్లా, పాములపాడు మండలం, బనకచర్ల గ్రామంలో నెలకొంది. సత్యనారాయణ రెడ్డి అనే రైతు విద్యుత్ షాక్ తో మృతి చెందారు.తమ పొలంలో నీరు పెట్టేందుకు వెళ్లారు. ఆ సమయంలో మోటార్ కు విద్యుత్ ఉండడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దాంతో ఆ గ్రామంలో విషాద‌ఛాయ‌లు అల‌ముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement