Sunday, May 12, 2024

టీడీపీ పెత్తందారుల పార్టీ.. సీఎం జగన్

టీడీపీ పెత్తందారుల పార్టీ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్లీనరీలో సీఎం జగన్ మాట్లాడుతూ… టీడీపీ పెత్తందారుల చేత, పెత్తందారుల కోసం నడుస్తున్న పార్టీ అన్నారు. టీడీపీ అంటే వెన్నుపోటే గుర్తుకువస్తోందన్నారు. పేదలకు మంచి చేయాలన్నదే మన సిద్ధాంతమన్నారు. వారికి న్యాయం చేయడానికి వీల్లేదన్నది దుష్టచతుష్టయం సిద్ధాంతమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement