Tuesday, May 14, 2024

12న తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

తిరుమల : జూలై 17న ఆణివార అస్థానం సందర్భంగా తిరుమల శ్రీ‌వారి ఆలయంలో జూలై 12న కోయిల్ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వ‌హించ‌నున్నారు. ఈ సందర్భంగా జూలై 12న వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాలను టీటీడీ ర‌ద్ధు చేసింది. ఈ కారణంగా జూలై 11న వీఐపీ బ్రేక్‌ దర్శనాల‌కు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా టీటీడీ విజ్ఞప్తి చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement