Thursday, May 2, 2024

షిరిడీ సాయిబాబాను దర్శించుకున్న తణుకు ఎమ్మెల్యే

తణుకు నియోజకవర్గం ఎమ్మెల్యే కనుమూరి నాగేశ్వరరావు మహారాష్ట్రలోని షిరిడీ పర్యటనలో ఉన్నారు. ఈరోజు షిరిడి సాయి బాబా ను MLA కనుమూరి నాగేశ్వరరావు దర్శించుకున్నారు. అనంతరం షిరిడిలో పంచముఖ వినాయకుడిని దర్శించుకున్నారు. ఈకార్యక్రమంలో EX మున్సిపల్ చైర్మన్ కైలాస్ బాపు కోతే పాల్గొన్నారు. వీరికి మండవ రాజా బాబా వారి తీర్థ ప్రసాదం అందజేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement