Saturday, April 27, 2024

Breaking: జీఎస్టీ పరిహారం నిధుల విడుదల

రెండు తెలుగు రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ పరిహార నిధులు ఎట్టకేలకు విడుదలయ్యాయి. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం నిధులను కేంద్రం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.682కోట్లు విడుదల చేయగా, తెలంగాణ రాష్ట్రానికి రూ.542కోట్లు విడుదల చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement