Thursday, May 16, 2024

రామాయపట్నం పోర్టుకు శంకుస్థాపన చేసిన – సీఎం జగన్

నెల్లూరు : కందుకూరు నియోజకవర్గ పరిధిలోని గుడ్లూరు మండలం మొండివారిపాలెంలో రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు సీఎం జ‌గ‌న్. అనంతరం సీఎం రామాయపట్నం పోర్టు అభివృద్ధి పనులు తెలిపే ఫొటో గ్యాలరీని పరిశీంచారు. త‌ర్వాత‌ శిలాఫలకం పైలాన్ ను సీఎం ఆవిష్కరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement