Saturday, May 4, 2024

ప్రైవేట్ కంపెనీ టిప్ప‌ర్‌కు నిప్పు పెట్టిన మావోయిస్టులు.. బీజాపూర్‌లో ఘ‌ట‌న‌..

ఛ‌త్తీస్ గ‌ఢ్‌: బీజాపూర్ లో ఇవ్వాల మావోయిస్టులు ఓ టిప్పర్‌కు నిప్పు పెట్టారు. ఈ ఘటన ఆవపల్లి-బాసగూడ రహదారిపై అర‌గంట క్రితం జ‌రిగింది. ముర్దొండ దుర్గ గుడి దగ్గర మావోయిస్టులు ఈ ఘాతుకానికి పాల్ప‌డ్డ‌ట్టు తెలుస్తోంది. కీస్టోన్ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌కి చెందిన టిప్పర్ వెహికల్ బీజాపూర్ నుంచి సరుకుతో తెరెంకు వెళుతుండ‌గా అట‌కాయించి నిప్పు పెట్టిన‌ట్టు స‌మాచారం. ఆవపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఘ‌ట‌న తీరుపై ఎంక్వైరీ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement