Monday, May 6, 2024

షిరిడి సాయి నాధుని సేవలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా

షిరిడి ప్రభ న్యూస్ – లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈరోజు షిరిడి సాయిబాబా దర్శించుకున్నారు. నేటి ఉదయం షిర్డీ ఆలయానికి చేరుకున్న అయనకు అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆనంతరం లోక్‌సభ స్పీకర్ సాయి బాబానిదర్శించుకున్నారు సాయి చరణాలకు నమస్కరించారు, దర్శన ఆనంతరం ఓం బిర్లా ను షిరిడి సంస్థాన్ తరఫున ఈవో శివ శంకర్ సత్కరించి తీర్థ ప్రసాదాలు అంద చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement