Monday, May 6, 2024

నిరుపేద ఆడపిల్లలకు కల్యాణ లక్ష్మి ఓ వరం..

పెద్దపల్లి జిల్లా : పేదింటి ఆడపిల్లలకు కల్యాణ లక్ష్మి వరంగా మారిందని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఓదెల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో 23 మంది లబ్ధిదారులకు 23,02,668 రూపాయల కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కునారపు రేణుకాదేవి,జడ్పీటీసీ గంట రాములు,సర్పంచ్ లు, ఎంపీటీసీ లు,ఉప సర్పంచ్ లు,యూత్ అధ్యక్షులు, తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement