Saturday, April 27, 2024

తూచ్…ఎన్నికలు అయిపాయే !!

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ గత కొన్ని రోజులుగా స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే మున్సిపల్ ఎన్నికల కు ముందు అధికార వైసీపీ, టీడీపీ,జనసేన నేతలంతా కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు మద్దతుగా నిరసన తెలిపారు. ఇక ఎన్నికలు అయ్యాక అధికార పార్టీకి సంబంధించి ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించలేదు. దీనితో కార్మికులు వినూత్నంగా నిరసన తెలిపారు.

ఉక్కు కార్మిక గర్జన సభలో కార్మికులు వినూత్న నిరసన తెలిపారు.ఆంధ్రప్రదేశ్ ఎంపీ లు కనిపించడం లేదంటూ ఫ్లెక్సీ తయారుచేసి చేసి నిరసన తెలిపారు.ఇక ఈ వీడియో చూసిన కొంత మంది వాళ్ళ అవసరం తీయిపోయింది. ఓట్లు కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ పేరు చెప్పి తిరిగారు. ఇప్పుడు ఓట్లు అయిపోయాయి ఇంకా ఇక్కడ ఏం పని ఉంటుంది అంటూ విమర్శిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement