Saturday, April 27, 2024

స‌త్య‌సాయి స‌న్నిధిలో.. హీరోయిన్ సాయిప‌ల్ల‌వి

ల‌వ్ స్టోరీ సినిమా త‌ర్వాత ఆమె మ‌రో సినిమాకి క‌మిట్ అవ్వ‌లేదు.. దాంతో ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు. సడన్ గా సాయి పల్లవి సైలెంట్ అయ్యిందేంటని అంతా షాక్ అయ్యారు. సినిమాలకు దూరం అవుతుందని కూడా ప్రచారం జరిగింది. ఇదిలా ఉంటే తాజాగా సాయి పల్లవి పుట్టపర్తి సత్యసాయి నిలయానికి వెళ్ళింది. సత్యసాయి కొలువులోనే ఆమె కొత్తసంవత్సర వేడుకలు జరుపుకున్నారు. రాత్రంతా సాయి స్మరణతో తరించారు. స్వతహాగా సత్యసాయికి భక్తురాలైన సాయి పల్లవి.. పలు ఇంటర్వ్యూల్లో ఆ విషయాన్ని చెప్పారు. మరోవైపు కొత్త ఏడాది సందర్భంగా పుట్టపర్తికి దేశ విదేశీ భక్తులు తరలివచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement