మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వరుసగా మూడు రోజుల పాటు కురిసిన వర్షాలతో రత్నగిరి పట్టణం జలమయమైంది. లామ్జా తాలూకలోని దత్త ఆలయాన్ని వరద నీరు ముంచెత్తింది. కుండపోతతో సగం ఆలయం నీట మునిగింది. భారీ వర్షం ఇలాగే కొనసాగితే ఆలయ శిఖరానికి నీరు చేరుతుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలుే జారీ చేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement