Saturday, April 20, 2024

janagama: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

తెలంగాణ రాష్ట్రంలోని జనగామలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. స్టేషన్ ఘన్ పూర్ రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. కర్నూలు నుంచి కాజీపేట్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement