Wednesday, May 8, 2024

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌.. 75 మొక్క‌లు నాటిన ముఖ‌రా(కే) గ్రామ‌స్తులు

ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా(కే) గ్రామస్తులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీక‌రించారు. స్వాతంత్ర్య భార‌త వ‌జ్రోత్స‌వాల్లో భాగంగా ముఖ‌రా (కే) గ్రామ‌స్తులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీక‌రించింది 75 మొక్క‌లు నాటారు. ఈ కార్య‌క్ర‌మంలో జ‌డ్పీ సీఈవో గణపతి ,సర్పంచ్ గాడ్గె మీనాక్షి , జ‌డ్పీటీసీ గాడ్గె సుభాష్ , ఎంపీడీవో రాం ప్రసాద్ , స‌బ్ డీఎఫ్ వో బర్నొబా, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement