Thursday, May 16, 2024

flash: ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు రోజులే డ్యూటీ

గణతంత్ర దినోత్స‌వ వేడుకల సంద‌ర్భంగా ప్ర‌భుత్వ‌ ఉద్యోగులు ఛత్తీస్​గఢ్​లోని భూపేశ్​ బఘేల్ సర్కార్ శుభవార్తలు చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై వారంలో ఐదు రోజులు విధులకు హాజరైతే చాలని ప్రకటించారు. ఉద్యోగులకు సంబంధించిన అన్ష్​దాయీ పింఛను యోజన కోసం ప్రభుత్వం చెల్లించే వాటాను 10 నుంచి 14 శాతానికి పెంచుతున్నట్లు వెల్ల‌డించారు. ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌పై ఉద్యోగులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement