Tuesday, May 14, 2024

Breaking: రాజస్థాన్ లో బస్సు-లారీ ఢీ.. ఐదుగురు సజీవదహనం

రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బర్మర్ పచ్ ప్రద సమీపంలో బస్సు- లారీ ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.ఈ ఘటనలో ఏడుగురు ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 26 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఇది కూడా చదవండి: కేసీఆర్ ను టచ్ చేస్తే మాడిపోతావ్: బండి సంజయ్ కి మోత్కుపల్లి వార్నింగ్

Advertisement

తాజా వార్తలు

Advertisement