Sunday, April 28, 2024

సుకేశ్ లేఖ‌పై ఈడీకి దుబ్బాక ఎమ్మెల్యే ఫిర్యాదు

దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు హైదరాబాద్ ఈడీ కార్యాలయానికి వెళ్లారు. సుకేశ్ లేఖపై ఈడీకి రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ కవితతో వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్స్ ఆధారాలు అంటూ సుకేశ్ చంద్రశేఖర్ లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కారులో రూ.15 కోట్లు ఇచ్చినట్లు చాటింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై దర్యాప్తు చేయాలని రఘునందన్ రావు ఈడీకి ఫిర్యాదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement